వార్తలకు తిరిగి వెళ్లండి

గత నెలలో దేశీయ జీఎస్టీ వసూళ్లు రూ.1.94 లక్షల కోట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే వసూళ్లలో 3.2 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.
వస్తువులు, సేవల సరఫరా మెరుగుపడటంతో పాటు దిగుమతులు పెరగడం వల్ల ఆదాయం పెరిగింది. ఇందులో కేంద్ర, రాష్ట్రాల వాటాలతో పాటు ఐజీఎస్టీ వసూళ్లు కూడా కీలక పాత్ర పోషించాయి.
Comments
Loading comments...

