Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మృతదేహాలపై అనుచిత వ్యాఖ్యలు: లేడీ డాక్టర్‌పై కేసు నమోదు

Rohit Jun 12, 2026 11:01 AM అల్ ఇండియా 20 views3 days ago
ముంబై కేఈఎమ్ హాస్పిటల్ విద్యార్థిని సెజల్ పవార్, స్టాండప్ కామెడీ షోలో మృతదేహాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. వైద్య వృత్తికి మచ్చ తెచ్చేలా ఆమె మాట్లాడటంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఆసుపత్రి యాజమాన్యం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన విద్యార్థినిపై కేసు నమోదైంది.

Comments

G
Loading comments...