Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం భారత్‌పై పడదు: జేపీ నడ్డా

Praveen Jun 13, 2026 8:46 PM అల్ ఇండియా 22 views1 day ago
పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం భారత్‌పై పడదు: జేపీ నడ్డా - Udayam Digital
పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం భారత్‌పై పడకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఈ సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం ఉన్నప్పటికీ, దేశ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వ్యూహరచన చేశామన్నారు. ముఖ్యంగా ఔషధాలు, వైద్య పరికరాల సరఫరాపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...