Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

Ramesh Jun 11, 2026 5:49 AM పల్నాడు జిల్లా 6 views4 days ago
భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త - Udayam Digital
పల్నాడు జిల్లా వినుకొండ మండలం గోకనకొండలో ఘోరం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి తన భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సదరు మహిళను స్థానికులు వినుకొండ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...