Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

Follow Udayam on Google
Ramesh Jun 11, 2026 11:19 AM పల్నాడు జిల్లాGeneral
భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త - Udayam
పల్నాడు జిల్లా వినుకొండ మండలం గోకనకొండలో ఘోరం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి తన భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సదరు మహిళను స్థానికులు వినుకొండ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...