వార్తలకు తిరిగి వెళ్లండి
బ్యాంక్ ఉద్యోగార్థులకు భారీ నోటిఫికేషన్

దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో పీఓ, ఎంటీ, ఎస్ఓ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6,715 ప్రొబెషనరీ ఆఫీసర్, 745 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలను దీని ద్వారా భర్తీ చేయనున్నారు.
డిగ్రీ అర్హత, 20-30 ఏళ్ల వయసు గల అభ్యర్థులు ఈనెల 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు ₹175, ఇతరులకు ₹850 పరీక్ష ఫీజుగా నిర్ణయించారు.
Comments
Loading comments...