Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఘోర రోడ్డు ప్రమాదం లో 20 మంది ఏపీ ప్రయాణికులకు గాయాలు

Ravi Jun 14, 2026 3:03 AM అల్ ఇండియా 12 views1 day ago
ఘోర రోడ్డు ప్రమాదం లో  20 మంది ఏపీ ప్రయాణికులకు గాయాలు - Udayam Digital
బెంగళూరు సమీపంలోని చింతామణి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. పామూరు నుండి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సు ప్రమాదానికి గురికావడంతో ఏపీకి చెందిన 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసమవగా, క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలంలో వేగంగా సహాయక చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...