Back to feed




రేపట్నుంచి పెరగనున్న ఎండలు: వాతావరణ శాఖ హెచ్చరిక
Aarti Bansal May 11, 2026 8:57 AM హైదరాబాద్ 1 viewsabout 3 hours ago

రాష్ట్రంలో మంగళవారం నుండి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
మరోవైపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. వారాంతం వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...
Related Articles

వాతావరణం
నిప్పులు చెరిగిన భానుడు.. గ్రేటర్కు ఊరటనిచ్చిన వాన!
16 days ago
వాతావరణం
హైదరాబాద్లో చల్లబడిన వాతావరణం: జిల్లాల్లో భారీ పంట నష్టం.
18 days ago
వాతావరణం
రాష్ట్రంలో భానుడి భగభగలు: 44.5 డిగ్రీల రికార్డు నమోదు!
20 days ago
వాతావరణం