Back to feed
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీ నియామకాలు
Sonia Jun 12, 2026 5:30 AM అల్ ఇండియా 9 views3 days ago

2025-26 ఆర్థిక సంవత్సరంలో 8 ప్రభుత్వ రంగ బ్యాంకులు 13,223 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. దీంతో ఈ బ్యాంకుల మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,28,203కు పెరిగింది. అత్యధికంగా ఎస్బీఐ ఒక్కటే 8,905 మందిని నియమించుకుంది.
మిగిలిన 4 బ్యాంకులు ఇంకా వార్షిక నివేదికలను వెల్లడించాల్సి ఉంది. ఎంపికైన వారిలో కెనరా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి సంస్థలు కూడా ఉన్నాయి.
Comments
Loading comments...



