Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

హైదరాబాదీలకు ఉచిత తాగునీరు: రూ.75 కోట్లు మంజూరు

Rohit Singh Jun 01, 2026 10:47 AM హైదరాబాద్ 3 viewsabout 1 hour ago
హైదరాబాదీలకు ఉచిత తాగునీరు: రూ.75 కోట్లు మంజూరు - Udayam Digital
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలవుతున్న నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం కొనసాగింపునకు ప్రభుత్వం రూ.75 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జలమండలి (HMWSSB) రీయింబర్స్‌మెంట్ కింద ఈ నిధులను కేటాయించారు. ఈ పథకం వర్తించాలంటే వినియోగదారులు తమ నల్లా కనెక్షన్‌కు ఆధార్ నంబర్‌ను అనుసంధానించాలి. మురికివాడలు మినహా మిగిలిన గృహ వినియోగదారులు విధిగా వాటర్ మీటర్లు అమర్చుకోవాల్సి ఉంటుంది.

Comments

G
Loading comments...