వార్తలకు తిరిగి వెళ్లండి
భారత ఈక్విటీల్లో ఎఫ్పీఐల పెట్టుబడుల జోరు

Photo Gallery
జూలై మొదటి మూడు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) భారత ఈక్విటీలలో రూ. 708 కోట్ల నికర కొనుగోలుదారులుగా నిలిచారు.
గత జూన్ నెలలో రూ. 49,340 కోట్ల ఈక్విటీలను విక్రయించిన ఎఫ్పీఐలు, డెట్ మార్కెట్లో మాత్రం భారీగా పెట్టుబడులు పెట్టడం విశేషం.
Comments
Loading comments...