Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

సెన్సార్ బోర్డు మాజీ ఛైర్మన్ పహ్లాజ్ నిహలానీ కన్నుమూత

Priya Sethi Jun 04, 2026 7:25 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
సెన్సార్ బోర్డు మాజీ ఛైర్మన్ పహ్లాజ్ నిహలానీ కన్నుమూత - Udayam Digital
ప్రముఖ నిర్మాత, సెన్సార్ బోర్డు మాజీ ఛైర్మన్ పహ్లాజ్ నిహలానీ (76) కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గుండెపోటుతో మరణించినట్లు FWICE అధ్యక్షుడు బి.ఎన్.తివారీ ధ్రువీకరించారు. నిహలానీ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆయన సంతాపం తెలిపారు. ఆయన సినీ రంగానికి అందించిన సేవలను పలువురు సినీ ప్రముఖులు గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు.

Comments

G
Loading comments...