Back to feed
ఫ్యాబ్సిటీ భూ వివాదం: సీబీఐ దర్యాప్తునకు ఆదేశం
kumar Jun 19, 2026 2:06 AM హైదరాబాద్ 9 viewsabout 3 hours ago

ప్రభుత్వ భూమిని తాకట్టు పెట్టి రూ.200 కోట్ల ప్రాజెక్టుకు రూ.500 కోట్ల రుణం మంజూరు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తామని హెచ్చరించింది.
ఈ వ్యవహారంపై పరిశ్రమల శాఖ, టీజీఐఐసీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది.
Comments
Loading comments...



