Back to feed
జాతీయBreaking
ఈపీఎఫ్ ఖాతాదారులకు హెచ్చరిక: ఈ-నామినేషన్ తప్పనిసరి
Arush Jun 13, 2026 6:21 AM అల్ ఇండియా 12 views2 days ago

ఈపీఎఫ్ ఖాతాదారులు తప్పనిసరిగా ఆధార్ లింక్డ్ ఓటీపీతో ఈ-నామినేషన్ పూర్తి చేయాలి. లేనిపక్షంలో కుటుంబ సభ్యులకు పెన్షన్, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు అందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. మీ UAN పోర్టల్లోకి లాగిన్ అయ్యి, నామినీ వివరాలను వెంటనే అప్డేట్ చేసుకోండి.
పీఎఫ్ వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే ఆన్లైన్లోనే సరిదిద్దుకునే సదుపాయాన్ని సంస్థ కల్పిస్తోంది. సకాలంలో రికార్డులను పక్కాగా ఉంచుకోవడం వల్ల భవిష్యత్తులో క్లెయిమ్లు సులభంగా పొందవచ్చు.
Comments
Loading comments...



