వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యుత్ ఘాతంతో విషాదం
కిషోర్ కుమార్ Jun 26, 2026 6:29 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago

ఉత్తరప్రదేశ్ ఎతా జిల్లా అలీగంజ్లో తాజియా ఊరేగింపులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు తాజియా పక్కకు వాలి సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకింది.
ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, నలుగురు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు విచారణ చేపట్టారు.
Comments
Loading comments...