వార్తలకు తిరిగి వెళ్లండి

నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఆగస్టు 18, 19 తేదీల్లో నం.18046 చర్లపల్లి-షాలిమార్ ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట మీదుగా కాకుండా పగిడిపల్లి, గుంటూరు మీదుగా విజయవాడ చేరుకుంటుంది.
ఆ తేదీల్లో భువనగిరి, ఆలేరు, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్లో ఈ రైలుకు స్టాప్లు ఉండవని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

