Back to feed
కథలు దొంగిలించారా?
Arvind Gupta Jun 16, 2026 12:06 PM అల్ ఇండియా 5 viewsabout 4 hours ago

మలయాళ హిట్ సినిమాలు ‘భూతకాలం’, ‘దృఢం’ కథలు తనవేనని మాజీ ఐపీఎస్ అధికారిణి శ్రీలేఖ ఆరోపించారు. తాను రాసిన కథల ఆధారంగానే ఈ చిత్రాలను తెరకెక్కించారని ఆమె ఫేస్బుక్ వేదికగా పేర్కొనడం ఇండస్ట్రీలో సంచలనం రేపింది.
అయితే ఈ ఆరోపణలను ‘దృఢం’ దర్శకుడు మార్టిన్ జోసెఫ్ తీవ్రంగా ఖండించారు. ఆమె కథకు, తమ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...



