Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీలో ఈదురు గాలుల బీభత్సం: 104 మంది మృతి

Follow Udayam on Google
Ravi Shukla May 15, 2026 10:44 AM జాతీయంGeneral
యూపీలో ఈదురు గాలుల బీభత్సం: 104 మంది మృతి - Udayam
ఉత్తరప్రదేశ్‌లో వీచిన భారీ ఈదురుగాలులు, అకాల వర్షాల కారణంగా 31 జిల్లాల్లో 104 మంది మృతి చెందారు. ఒక్క ప్రయాగ్‌రాజ్‌లోనే 21 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. గాలి తీవ్రతకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. బరేలీలో ఓ యువకుడు ఇనుపరేకుతో సహా గాల్లోకి ఎగిరి పడిపోవడం గాలుల తీవ్రతకు అద్దం పడుతోంది. వందలాది పశువులు మరణించగా, భారీగా ఆస్తినష్టం సంభవించింది.

Comments

G
Loading comments...