Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాలయ విరాళాల వివాదంపై దర్యాప్తునకు డిమాండ్

Follow Udayam on Google
Ravi Jun 11, 2026 5:47 PM జాతీయంGeneral
రామాలయ విరాళాల వివాదంపై దర్యాప్తునకు డిమాండ్ - Udayam
రామమందిర విరాళాల అక్రమాల ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ట్రస్ట్ వారసుడు మహంత్ కమల్ నయన్ దాస్ డిమాండ్ చేశారు. మరోవైపు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ వివాదాన్ని కొట్టిపారేశారు. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...