Back to feed
రామాలయ విరాళాల వివాదంపై దర్యాప్తునకు డిమాండ్
Ravi Jun 11, 2026 12:17 PM అల్ ఇండియా 6 views4 days ago

రామమందిర విరాళాల అక్రమాల ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ట్రస్ట్ వారసుడు మహంత్ కమల్ నయన్ దాస్ డిమాండ్ చేశారు.
మరోవైపు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ వివాదాన్ని కొట్టిపారేశారు. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలను ప్రజలు సీరియస్గా తీసుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...



