Back to feed
పట్టపగలే ఘోరం: రైతు ఇంట్లో దొంగలు వదిలివెళ్లిన ఆ ఒక్క క్లూ ఏంటి?
kumar Jun 13, 2026 11:39 AM అనంతపురం 16 views2 days ago

గుత్తి మున్సిపాలిటీ చెట్నేపల్లిలో శనివారం పట్టపగలే ఘోర చోరీ జరిగింది. రైతు తలారి రామచంద్ర పొలానికి వెళ్లిన సమయం చూసి దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు.
బీరువా పగలగొట్టి రూ.35 వేల నగదు, 20 తులాల వెండిని అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

