Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

పట్టపగలే ఘోరం: రైతు ఇంట్లో దొంగలు వదిలివెళ్లిన ఆ ఒక్క క్లూ ఏంటి?

kumar Jun 13, 2026 11:39 AM అనంతపురం 16 views2 days ago
పట్టపగలే ఘోరం: రైతు ఇంట్లో దొంగలు వదిలివెళ్లిన ఆ ఒక్క క్లూ ఏంటి? - Udayam Digital
గుత్తి మున్సిపాలిటీ చెట్నేపల్లిలో శనివారం పట్టపగలే ఘోర చోరీ జరిగింది. రైతు తలారి రామచంద్ర పొలానికి వెళ్లిన సమయం చూసి దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. బీరువా పగలగొట్టి రూ.35 వేల నగదు, 20 తులాల వెండిని అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...