Back to feed
బొగ్గు గ్యాసిఫికేషన్కు రూ.46 వేల కోట్లు: కిషన్ రెడ్డి
Vikram Jun 11, 2026 6:07 PM హైదరాబాద్ 15 views4 days ago

బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రోత్సాహానికి కేంద్రం రూ.46 వేల కోట్లతో పథకాన్ని ఆమోదించిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి హైదరాబాద్లో తెలిపారు. తద్వారా ఎరువులు, పెట్రోల్ వంటివి దేశీయంగా ఉత్పత్తి చేసి, ఏటా రూ.3 లక్షల కోట్ల దిగుమతుల భారాన్ని తగ్గించవచ్చన్నారు.
ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు దేశవ్యాప్తంగా రోడ్షోలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...



