వార్తలకు తిరిగి వెళ్లండి
పరిస్థితులే ఓటమికి కారణం
రూప దేవి Jun 27, 2026 9:24 AM అల్ ఇండియా 2 viewsabout 1 hour ago

ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో ఓటమిపై స్పందించిన అభిషేక్ శర్మ, పిచ్ పరిస్థితులకు అనుగుణంగా జట్టు త్వరగా సర్దుకోలేకపోవడమే పరాజయానికి కారణమని పేర్కొన్నారు. తాను ఆ మ్యాచ్లో 49 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచినా, జట్టు ఓటమిని జీర్ణించుకోలేకపోయామని ఆయన చెప్పారు.
ఐర్లాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం భారత్కు దెబ్బతీసింది. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అభిషేక్ శర్మ పెవిలియన్కు చేరుకున్నారు.
Comments
Loading comments...