Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మిర్చి రైతులకు చైనా షాక్: భారత్ నుంచి దిగుమతులపై నిషేధం

Rajesh Jun 12, 2026 9:09 AM అల్ ఇండియా 11 views3 days ago
మిర్చి రైతులకు చైనా షాక్: భారత్ నుంచి దిగుమతులపై నిషేధం - Udayam Digital
భారతీయ ఎండు మిర్చిలో హానికరమైన 'మిథామిడోపాస్' రసాయనాలు అధికంగా ఉన్నాయని పేర్కొంటూ, చైనా దిగుమతులపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం ఎగుమతులపై ఆధారపడిన మిర్చి రైతులకు, వ్యాపారులకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. గత కొంతకాలంగా ఎగుమతులు పెరుగుతున్న వేళ, నాణ్యత ప్రమాణాల కారణంగా ఈ ఆంక్షలు విధించడం గమనార్హం. ఇండియా నుంచి చైనాకు భారీగా మిర్చి ఎగుమతులు జరుగుతుంటాయి. అయితే, పురుగుల మందుల అవశేషాలు ఉండటంతో నాణ్యత సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. దీంతో ప్రస్తుతానికి దిగుమతులను నిలిపివేస్తూ చైనా కీలక నిర్ణయం తీసుకుంది.

Comments

G
Loading comments...