Back to feed
కేంద్రానికి బాలకృష్ణన్ కమిషన్ నివేదిక
Rakesh Jun 12, 2026 10:25 AM అల్ ఇండియా 15 views3 days ago

మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పనపై జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ నివేదిక సిద్ధం చేసింది. దళిత క్రైస్తవ, ముస్లింల రిజర్వేషన్లపై నాలుగేళ్ల పాటు సుదీర్ఘంగా అధ్యయనం చేసిన ఈ కమిషన్, త్వరలోనే కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.
ప్రస్తుతం మూడు మతాలకే పరిమితమైన ఈ హోదాను తమకూ వర్తింపజేయాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. కేంద్ర వాదనల నడుమ ఈ నివేదికపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...



