Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి సందర్శన

శిరీష గౌడ్ Jun 30, 2026 4:57 AM అల్ ఇండియా 0 viewsabout 3 hours ago
భోగాపురంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి సందర్శన - Udayam Digital
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్‌ను శనివారం ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ విద్యా ప్రమాణాలు, వసతులను పరిశీలించిన మంత్రులు, డిజిటల్ తరగతుల నిర్వహణపై విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించి భవిష్యత్తు ప్రణాళికలపై కీలక దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...