వార్తలకు తిరిగి వెళ్లండి
భోగాపురంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి సందర్శన

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ను శనివారం ఆకస్మికంగా సందర్శించారు.
అక్కడ విద్యా ప్రమాణాలు, వసతులను పరిశీలించిన మంత్రులు, డిజిటల్ తరగతుల నిర్వహణపై విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించి భవిష్యత్తు ప్రణాళికలపై కీలక దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...