Back to feed
విద్యుత్ షాక్తో బాలుడి మృతి
Rohit Kumar Jun 11, 2026 6:10 AM కర్నూలు 7 views4 days ago

కర్నూలు జిల్లా బైలుప్పల గ్రామంలో గురువారం విషాద ఘటన జరిగింది. ఆడుకుంటూ కరెంట్ హీటర్ ఆన్ చేసి ఉన్న నీటి బకెట్లో చేయి పెట్టడంతో ఐదేళ్ల రిషి అనే బాలుడు విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ చిన్నారిని నరేశ్ అనే వ్యక్తి నుండి అతని తోడల్లుడు రాజు దత్తత తీసుకుని పెంచుతున్నాడు. ఊహించని ఈ ప్రమాదంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
Comments
Loading comments...

