Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కృష్ణా నదిలో పడవ బోల్తా

Sunil Jun 14, 2026 1:44 PM పల్నాడు జిల్లా 23 viewsabout 20 hours ago
కృష్ణా నదిలో పడవ బోల్తా - Udayam Digital
పల్నాడు జిల్లా కోనూరు కృష్ణా నదిలో పడవ బోల్తా పడి చైతన్య(28)తో పాటు ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. ఒక వేడుకకు హాజరై తిరుగుప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. పడవలోని పది మందిలో ఆరుగురిని గ్రామస్థులు కాపాడారు. గల్లంతైన నలుగురి మృతదేహాలను పోలీసులు, స్థానికులు గాలించి వెలికితీశారు.

Comments

G
Loading comments...