Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

"తల్లి కోరిక కోసం.. 48వ సారి రక్తాదానం చేసిన యువకుడు

Vishnu Jun 15, 2026 5:08 AM అనంతపురం 1 viewsabout 5 hours ago
"తల్లి కోరిక కోసం.. 48వ సారి రక్తాదానం చేసిన యువకుడు - Udayam Digital
ప్రపంచ రక్తదాతల దినోత్సవం వేళ అనంతపురానికి చెందిన దబ్బర నవీన్ కుమార్ 48వ సారి రక్తదానం చేశారు. గతంలో రక్తం లేక తన తల్లి పడిన ఇబ్బందులను తెలుసుకున్న ఆయన, ఇంకెవరూ అలా బాధపడకూడదనే ఉన్నత ఆశయంతో ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవలే మరణించిన తన తల్లికిచ్చిన మాట కోసమే నిరంతరం రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర సమయాల్లో 'బి పాజిటివ్' రక్తం అందిస్తానని నవీన్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...