Back to feed
బెంగళూరు ట్రాఫిక్ ఫైన్లపై 50% రాయితీ
Sanjay Jun 19, 2026 9:15 AM అల్ ఇండియా 3 viewsabout 3 hours ago

బకాయి ఉన్న ట్రాఫిక్ ఫైన్లపై 50 శాతం రాయితీని బెంగళూరు పోలీసులు ప్రకటించారు. జూన్ 21 నుండి జూలై 10 వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
గతంలో ఈ పథకం ద్వారా సుమారు 41 లక్షల కేసులు పరిష్కారమయ్యాయి. ఇప్పుడు మళ్లీ అమలు చేస్తున్న ఈ రాయితీ పథకం ద్వారా వాహనదారులు తమ పెండింగ్ చలాన్లను సులభంగా చెల్లించి, ఉపశమనం పొందవచ్చు.
Comments
Loading comments...



