Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

సరికొత్త రాజకీయ మలుపు

Kumar Jun 19, 2026 10:33 AM అల్ ఇండియా 7 viewsabout 3 hours ago
సరికొత్త రాజకీయ మలుపు - Udayam Digital
టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ తన నివాసానికి చేరుకున్నారు. పార్టీలో చీలికపై తన వాదనను వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ సాయంత్రం ఆయన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ కానున్నారు. తిరుగుబాటు వర్గానికి గుర్తింపు ఇవ్వడాన్ని అభిషేక్ తీవ్రంగా వ్యతిరేకించనున్నారు.

Comments

G
Loading comments...