వార్తలకు తిరిగి వెళ్లండి

టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ తన నివాసానికి చేరుకున్నారు. పార్టీలో చీలికపై తన వాదనను వినిపించేందుకు సిద్ధమయ్యారు.
ఈ సాయంత్రం ఆయన లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ కానున్నారు. తిరుగుబాటు వర్గానికి గుర్తింపు ఇవ్వడాన్ని అభిషేక్ తీవ్రంగా వ్యతిరేకించనున్నారు.
Comments
Loading comments...

