Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

సరికొత్త వ్యూహం.. సీఎం కీలక అడుగు

Kumar Jun 19, 2026 11:18 AM అల్ ఇండియా 10 viewsabout 2 hours ago
సరికొత్త వ్యూహం.. సీఎం కీలక అడుగు - Udayam Digital
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కేంద్ర మార్గదర్శక మండలి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సభా ప్రాంగణానికి విచ్చేసిన పలువురు ప్రముఖ సాధువులను ప్రత్యేకంగా కలుసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు కార్యాచరణపై వారితో చర్చించి, వారి పవిత్ర ఆశీస్సులు తీసుకున్నారు. సీఎం అకస్మాత్తుగా సాధువుల మద్దతు కోరడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...