Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ: ఇద్దరు ఉద్యోగుల అరెస్ట్!

Follow Udayam on Google
Vikram Sharma Jun 14, 2026 2:59 PM జాతీయంGeneral
అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ: ఇద్దరు ఉద్యోగుల అరెస్ట్! - Udayam
​అయోధ్య రామాలయ విరాళాల దొంగతనం ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు ఆలయ ఉద్యోగులను పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. నెలకు కేవలం రూ.20 వేల లోపు జీతం పొందే వీరు ఏకంగా కోట్ల విలువైన భూములు కొనుగోలు చేశారు. ​నివేదికల ప్రకారం వారు రూ.40 లక్షల నుండి రూ.1.5 కోట్ల విలువైన ఖరీదైన ప్లాట్లను కొన్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఒక ఆలయ ఉద్యోగి ఇంట రూ.10 లక్షల అక్రమ నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...