Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ: ఇద్దరు ఉద్యోగుల అరెస్ట్!

Vikram Sharma Jun 14, 2026 9:29 AM అల్ ఇండియా 29 views1 day ago
అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ: ఇద్దరు ఉద్యోగుల అరెస్ట్! - Udayam Digital
​అయోధ్య రామాలయ విరాళాల దొంగతనం ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు ఆలయ ఉద్యోగులను పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. నెలకు కేవలం రూ.20 వేల లోపు జీతం పొందే వీరు ఏకంగా కోట్ల విలువైన భూములు కొనుగోలు చేశారు. ​నివేదికల ప్రకారం వారు రూ.40 లక్షల నుండి రూ.1.5 కోట్ల విలువైన ఖరీదైన ప్లాట్లను కొన్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఒక ఆలయ ఉద్యోగి ఇంట రూ.10 లక్షల అక్రమ నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...