Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

సైబర్ భద్రతపై నంద్యాల శక్తి టీం అవగాహన

Ravi Sharma Jun 12, 2026 7:20 AM నంద్యాల 6 views3 days ago
సైబర్ భద్రతపై నంద్యాల శక్తి టీం అవగాహన - Udayam Digital
నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం సిబ్బంది ఎమ్మెస్ నగర్‌లోని పురపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు సైబర్ నేరాలు, భద్రతపై అవగాహన కల్పించారు. అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ వెంకటేశ్వర్లు, మహిళా పోలీస్ లక్ష్మీదేవి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆపద సమయంలో శక్తి యాప్ వాడాలని, సైబర్ నేరాలకు 1930, బాల్యవివాహాలు, వేధింపులపై 1098, అత్యవసర సహాయం కోసం 100, 112 నంబర్లను సంప్రదించాలని విద్యార్థినులకు సూచించారు.

Comments

G
Loading comments...