Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ భద్రతపై నంద్యాల శక్తి టీం అవగాహన

Follow Udayam on Google
Ravi Sharma Jun 12, 2026 12:50 PM నంద్యాలGeneral
సైబర్ భద్రతపై నంద్యాల శక్తి టీం అవగాహన - Udayam
నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం సిబ్బంది ఎమ్మెస్ నగర్‌లోని పురపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు సైబర్ నేరాలు, భద్రతపై అవగాహన కల్పించారు. అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ వెంకటేశ్వర్లు, మహిళా పోలీస్ లక్ష్మీదేవి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆపద సమయంలో శక్తి యాప్ వాడాలని, సైబర్ నేరాలకు 1930, బాల్యవివాహాలు, వేధింపులపై 1098, అత్యవసర సహాయం కోసం 100, 112 నంబర్లను సంప్రదించాలని విద్యార్థినులకు సూచించారు.

Comments

G
Loading comments...