Back to feed
వాణిజ్య నౌకపై అమెరికా దాడి ముగ్గురు భారతీయుల గల్లంతు
Vikram Chandra Jun 11, 2026 1:09 AM అల్ ఇండియా 13 views4 days ago

ఒమన్ తీరంలో భారత సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడి సంచలనం సృష్టించింది. ఇరాన్ చమురు దిగ్బంధనాన్ని ఉల్లంఘించినందుకే దాడి చేశామని అమెరికా ప్రకటించింది. ఈ ప్రమాదంలో 21 మంది భారతీయులు సురక్షితంగా బయటపడగా, ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు.
ఈ హింసాత్మక చర్యపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని అమెరికా దౌత్యాధికారిని పిలిపించి అంతర్జాతీయ జలమార్గాల్లో దాడులను ఆపాలని నిరసన వ్యక్తం చేసింది.
Comments
Loading comments...


