Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

పేకాటరాయుళ్ల అరెస్ట్

Ravi Jun 12, 2026 5:45 AM అనంతపురం 9 views3 days ago
పేకాటరాయుళ్ల అరెస్ట్ - Udayam Digital
అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం నంజిరెడ్డిపల్లి క్రాస్ శివారులో జూదం ఆడుతున్న స్థావరంపై పోలీసులు శనివారం దాడి చేశారు. ఈ దాడిలో 11 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.35,130 నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి మరో వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...