Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఏపీ తొలి పైలట్ శిక్షణ కేంద్రం

Jaya Jun 12, 2026 9:38 AM తూర్పుగోదావరి 12 views3 days ago
ఏపీ తొలి పైలట్ శిక్షణ కేంద్రం - Udayam Digital
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏపీ తొలి పైలట్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. విమానయాన రంగంలో శిక్షణ అవకాశాలు పెంచడమే దీని ప్రధాన లక్ష్యం. అకాడమీ ద్వారా యువతకు ఆధునిక పైలట్ శిక్షణ అందించనున్నారు. స్థానిక ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, రాజమహేంద్రవరం విమానయాన రంగంలో కీలక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు

Comments

G
Loading comments...