Back to feed
అమృత్ భారత్ ఆధునీకరణ గుట్టు రట్టు: చిన్న వానకే బేగంపేట రైల్వే స్టేషన్ కన్నీరు
Rahul Jun 13, 2026 4:46 AM హైదరాబాద్ 6 views2 days ago
కోట్లాది రూపాయల వ్యయంతో అమృత్ భారత్ పథకం కింద ఆధునీకరించి, ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన బేగంపేట రైల్వే స్టేషన్ నాణ్యత తొలి వానకే బయటపడింది.
కనీస స్థాయి వర్షానికే పైకప్పు నుండి నీరు కారుతూ ప్లాట్ఫారమ్ను ముంచెత్తుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ, పనుల నాణ్యతపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...



