వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పరీక్ష, విద్యార్థుల నిరసనలు సహా అన్ని అంశాలపై పార్లమెంట్లో చర్చకు సిద్ధమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. చర్చ కోసం స్పీకర్కు అధికారికంగా లేఖ ఇవ్వాలని ప్రతిపక్షాలకు సూచించారు.
ప్రభుత్వం దాచడానికి ఏమీ లేదని, అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు. సభను ప్రతిపక్షాలే పనిచేయనివ్వడం లేదని విమర్శించారు.
Comments
Loading comments...

