Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

తిరుమల శ్రీవారి సేవలో అంబానీ కుటుంబం

Shivani Jun 12, 2026 4:22 AM తిరుపతి 8 views3 days ago
తిరుమల శ్రీవారి సేవలో అంబానీ కుటుంబం - Udayam Digital
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, తన కుమారుడు అనంత్, కోడలు రాధికా మర్చంట్‌తో కలిసి ఏపీలోని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి చేరుకున్న వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి, దర్శనానంతరం వేద ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు.

Comments

G
Loading comments...