Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

అమరావతికి కేంద్ర భారీ నిధులు

Vikram Chandra Jun 10, 2026 1:23 PM అమరావతి 22 views5 days ago
అమరావతికి కేంద్ర భారీ నిధులు - Udayam Digital
ఏపీ రాజధాని అమరావతిలో రెండు భారీ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సుమారు రూ.2,500 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను నిర్మించనున్నారు. ఇందులో రూ.1,299 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్, రూ.1,235 కోట్లతో కేంద్ర ఉద్యోగుల గృహ సముదాయాన్ని నిర్మిస్తారు. ఇవి రాజధాని అభివృద్ధికి ఎంతో దోహదపడనున్నాయి.

Comments

G
Loading comments...