Back to feed




జియో ప్లాట్ఫామ్స్ ఎండీగా ఆకాశ్ అంబానీ: ఐదేళ్ల కాలానికి నియామకం
Sanjay Gupta May 14, 2026 8:36 AM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago

జియో ప్లాట్ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్గా ఆకాశ్ అంబానీ నియమితులయ్యారు. ఏప్రిల్ 9 నుండి ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కంపెనీ వెల్లడించింది. జియో ఐపీఓకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆకాశ్ నేతృత్వంలో జియో భారీ వృద్ధిని సాధించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ.1.46 లక్షల కోట్ల ఆదాయంతో పాటు రూ.30 వేల కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడం విశేషం.
Comments
Loading comments...
Related Articles

బిజినెస్
2.4 సెకన్లలో 100 కి.మీ వేగం: లంబోర్ఘిని కొత్త హైపర్ కార్
about 4 hours ago
బిజినెస్
అల్జీమర్స్కు సరికొత్త చికిత్స: త్వరలో అందుబాటులోకి ‘లోర్మాల్జీ’ ఇంజెక్షన్
about 4 hours ago
బిజినెస్
హెచ్పీసీఎల్ రికార్డు లాభం: 2025-26లో రూ.17,175 కోట్లు
about 4 hours ago
బిజినెస్