వార్తలకు తిరిగి వెళ్లండి

జియో ప్లాట్ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్గా ఆకాశ్ అంబానీ నియమితులయ్యారు. ఏప్రిల్ 9 నుండి ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కంపెనీ వెల్లడించింది. జియో ఐపీఓకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆకాశ్ నేతృత్వంలో జియో భారీ వృద్ధిని సాధించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ.1.46 లక్షల కోట్ల ఆదాయంతో పాటు రూ.30 వేల కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడం విశేషం.
Comments
Loading comments...

