వార్తలకు తిరిగి వెళ్లండి

ఉబర్ సంస్థ అదానీ గ్రూప్తో కలిసి అహ్మదాబాద్లో తన మొదటి డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. గౌతమ్ అదానీతో భేటీ తర్వాత ఉబర్ సీఈఓ ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి రానున్న ఈ కేంద్రం ద్వారా ఉబర్ తన టెక్నాలజీని విస్తరించనుంది. భారత్ నుంచి ప్రపంచ స్థాయి సేవలను అందించడమే దీని ప్రధాన లక్ష్యం.
Comments
Loading comments...

