వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిరిండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగుతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. AAIB నివేదిక ఆధారంగా త్వరలోనే తదుపరి చర్యలు తీసుకుంటామని, భద్రతను మరింత మెరుగుపరుస్తామని ఆయన పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని బాధితులకు విజ్ఞప్తి చేశారు.
గతేడాది జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 241 మంది మృతి చెందారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది.
Comments
Loading comments...

