Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

సీఐడీ విచారణకు హాజరైన అభిషేక్ బెనర్జీ

Lokesh Jun 14, 2026 6:45 AM అల్ ఇండియా 22 views1 day ago
సీఐడీ విచారణకు హాజరైన అభిషేక్ బెనర్జీ - Udayam Digital
టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కోల్‌కతాలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఓ సంతకం ఫోర్జరీ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం సీఐడీ ఎదుట హాజరుకావాలని కలకత్తా హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన భవానీ భవన్‌లోని సీఐడీ అధికారుల విచారణకు హాజరయ్యారు.

Comments

G
Loading comments...