Back to feed
సీఐడీ విచారణకు హాజరైన అభిషేక్ బెనర్జీ
Lokesh Jun 14, 2026 6:45 AM అల్ ఇండియా 22 views1 day ago

టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కోల్కతాలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఓ సంతకం ఫోర్జరీ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం సీఐడీ ఎదుట హాజరుకావాలని కలకత్తా హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు ఆయన భవానీ భవన్లోని సీఐడీ అధికారుల విచారణకు హాజరయ్యారు.
Comments
Loading comments...



