వార్తలకు తిరిగి వెళ్లండి

టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కోల్కతాలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఓ సంతకం ఫోర్జరీ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం సీఐడీ ఎదుట హాజరుకావాలని కలకత్తా హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు ఆయన భవానీ భవన్లోని సీఐడీ అధికారుల విచారణకు హాజరయ్యారు.
Comments
Loading comments...

