వార్తలకు తిరిగి వెళ్లండి
8వ పే కమిషన్; ప్రాథమిక వేతనం రూ.69,000 పెరుగుతుందా?

ఉద్యోగుల కనీస బేసిక్ పే రూ.69,000కి పెరుగుతుందనే ప్రచారం కేవలం ఉద్యోగ సంఘాల డిమాండ్ మాత్రమే. ప్రభుత్వం నుండి దీనిపై ఎలాంటి అధికారిక ప్రతిపాదన రాలేదు.
ఆర్థిక భారం దృష్ట్యా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.0 నుండి 2.1 మధ్య ఉండవచ్చని నిపుణుల అంచనా. అయితే, హెచ్ఆర్ఏ మార్పుల వల్ల జీతాలు పెరిగే అవకాశం ఉంది.
Comments
Loading comments...