Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

8వ పే కమిషన్; ప్రాథమిక వేతనం రూ.69,000 పెరుగుతుందా?

శిరీష గౌడ్ Jul 03, 2026 6:08 AM అల్ ఇండియా 5 viewsabout 1 hour ago
8వ పే కమిషన్; ప్రాథమిక వేతనం రూ.69,000 పెరుగుతుందా? - Udayam Digital
ఉద్యోగుల కనీస బేసిక్ పే రూ.69,000కి పెరుగుతుందనే ప్రచారం కేవలం ఉద్యోగ సంఘాల డిమాండ్ మాత్రమే. ప్రభుత్వం నుండి దీనిపై ఎలాంటి అధికారిక ప్రతిపాదన రాలేదు. ఆర్థిక భారం దృష్ట్యా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.0 నుండి 2.1 మధ్య ఉండవచ్చని నిపుణుల అంచనా. అయితే, హెచ్‌ఆర్‌ఏ మార్పుల వల్ల జీతాలు పెరిగే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...