Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

తిరుమలలో శ్రీవారి దర్శనానికి 24 గంటలు

Rohit Jun 15, 2026 3:23 AM తిరుపతి 8 viewsabout 7 hours ago
తిరుమలలో శ్రీవారి దర్శనానికి 24 గంటలు - Udayam Digital
తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనం కోసం సుమారు 24 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లు శిలాతోరణం వరకు నిండిపోయాయి. ఆదివారం రోజున 95,094 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.3.93 కోట్లుగా నమోదైంది. అలాగే 35,909 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, భక్తులు క్యూలో వేచి ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించడమైనది.

Comments

G
Loading comments...