Back to feed
రూ.20 గొడవలో ఘోరం: మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తి ప్రాణాలు బలి!
Rohit Jun 13, 2026 11:29 AM అనంతపురం 15 views2 days ago

అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో చికెన్ వ్యాపారి శేఖర్తో ఇద్దరు తాగుబోతు యువకులు రూ.20 చిల్లర విషయంలో ఘర్షణకు దిగారు. కర్రలతో దాడికి పాల్పడ్డారు.
ఈ వివాదాన్ని ఆపడానికి వెళ్లిన చంద్ర అనే టాక్సీ డ్రైవర్పై సదరు యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన చంద్ర ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
Comments
Loading comments...



