Back to feed




హై-వాల్యూ లావాదేవీలకు పాన్ తప్పనిసరి
Udayam Digital Staff Apr 28, 2026 8:55 AM అల్ ఇండియా 9 views11 days ago

రూ. 50 వేలు దాటే ఆర్థిక లావాదేవీల విషయంలో కేంద్రం నిబంధనలు కఠినతరం చేసింది. బంగారం, వాహనాలు, స్థిరాస్తుల కొనుగోలుకు ఇకపై పాన్ కార్డు ఖచ్చితంగా సమర్పించాలి.
గతంలో వాడుకలో ఉన్న ఫామ్-97 ఇకపై చెల్లుబాటు కాదు. నిబంధనలను మరింత కఠినం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
బెంగాల్లో సువేందు శకం ఆరంభం.. రవీంద్ర జయంతి సాక్షిగా సీఎంగా ప్రమాణ స్వీకారం!
about 1 hour ago
జాతీయ
పశ్చిమ బెంగాల్లో భావోద్వేగ దృశ్యం.. వృద్ధుడైన మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ!
about 2 hours ago
జాతీయ
ఇండియా కూటమికి భారీ షాక్.. డీఎంకే సంచలన నిర్ణయం!
about 24 hours ago
జాతీయ