వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తీరుపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.37వేల కోట్ల మోసం కేసులో ఈడీకి నోటీసులు పంపకపోవడాన్ని తప్పుబట్టారు. సిబ్బంది తమను తాము 'సూపర్ సీజేఐ'లుగా భావిస్తున్నారని మండిపడ్డారు.
ఈ పరిపాలనాపరమైన లోపంపై తక్షణమే నిజనిర్ధారణ జరిపించాలని జ్యుడిషియల్ రిజిస్ట్రార్ను ఆయన ఆదేశించారు. కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేయడంపై సీజేఐ విచారణకు ఆదేశించడం న్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

