వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-న్యూజిలాండ్ మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరింది. ఈ ఏడాది చివరకు అమల్లోకి వచ్చే ఈ ఒప్పందంతో భారత ఎగుమతులపై సుంకం పూర్తిగా రద్దవుతుంది. తద్వారా ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపవ్వడమే కాకుండా, భారీగా విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
రైతులు, యువతకు ఇది ఎంతో ప్రయోజనకరం. వస్త్రాలు, ఆభరణాల వంటి ఎగుమతులపై గతంలో ఉన్న సుంకాలు తొలగడం మన ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతమివ్వనుంది.
Comments
Loading comments...

