Back to feed




విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు భూమి పూజ: ఏపీ అభివృద్ధి మరో లెక్క!
Udayam Digital Staff Apr 28, 2026 6:31 AM అమరావతి 5 views11 days ago

విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ భూమి పూజ చేశారు. ఇది కొత్త చరిత్రకు నాంది అని, ఇక నుంచి ఏపీ అభివృద్ధి మరో లెక్క అని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబు నాయకత్వంలో విశాఖ ఇకపై గ్లోబల్ ఐటీ మ్యాప్లో నిలవబోతోందని, పెట్టుబడులతో ఏపీ కొత్త చరిత్ర సృష్టిస్తోందని లోకేశ్ తెలిపారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
విశాఖకు కొత్త హంగులు: 102 కిలోమీటర్ల భారీ సెమీ రింగురోడ్డు
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
భక్తులకు అలర్ట్: ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవల కోటా విడుదల తేదీలివే!
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్
కైలాసగిరిపై భారీ త్రిశూలం!
about 4 hours ago
ఆంధ్రప్రదేశ్